Amaravati updates: గ్రామ, వార్డు సచివాలయాలు ప్రజలకు చేరువ అయ్యాయి..

అమరావతి..

-ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి

-గాంధీ జయంతి నాడు అనేకమంది రాజకీయ నాయకులు గ్రామ స్వరాజ్యం గురించి మాట్లాడుతారు

-కానీ సీఎం జగన్ ఆచరించి చూపించారు

-రేపటికి గ్రామ, వార్డు సచివాలయాలు పెట్టీ ఏడాది పూర్తి అవుతుంది

-ఒకటో తారీకున తెల్లవారక ముందే ఇంటికి వెళ్లి అవ్వ తాతలకు పెన్షన్ అందిస్తున్నాం

-ప్రధాన మంత్రి స్వయంగా సచివాలయ వ్యవస్థను అభినందించారు

-పంటలకు మద్దతు ధరలు ప్రకటిస్తున్నాం... గతంతో పోలిస్తే రైతులు చాలా సంతోషంగా ఉన్నారు

-లోకేష్ పంచాయతీ రాజ్ మంత్రిగా ఉండి సాధించింది ఎంటి

-చంద్రబాబు హైదరాబాద్ అభివృద్ది చేశాం అని చెప్పుకుంటారు

-హైదరాబాద్ ను ఆ సమయంలో ఎవరున్నా అభివృద్ది చేసేవారు

-చంద్రబాబు ఒక్క మెడికల్ కాలేజ్ కట్టారా? జగన్ 16 కాలేజీలు కడుతున్నారు

-చంద్రబాబు పై స్టే వెకెట్ చేస్తే అవినీతి బయటపడుతుంది

Show Full Article
Print Article
Next Story
More Stories