Amaravati updates: కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసిన సిపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ..

అమరావతి..

-అమరావతి రాజధాని అంశంపై హైకోర్ట్ లో సిపీఐ తరఫున కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసిన సిపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ.

-1953లో మద్రాస్ నుండి ఆంధ్రప్రదేశ్ విడివడినప్పుడు కూడా విజయవాడలో రాజధాని పెట్టాలని సిపీఐ కోరింది.

-రాష్ట్ర విభజనానంతరం విజయవాడ-గుంటూరు మధ్య ఏపీ రాజధాని ఉండాలని సిపీఐ 2014 జూన్ లోనే ప్రకటించింది.

-అమరావతి రాజధానిగా రాష్ట్రంలోని 13 జిల్లాలకు అనువైన ప్రదేశం.

-ప్రాంతాలమద్య వైషమ్యాలు తగదు.

-ఉత్తరాంధ్ర, రాయలసీమ, ప్రకాశం జిల్లాల అభివృద్దికి తగు చర్యలు చేపట్టాలి - రామకృష్ణ

Show Full Article
Print Article
Next Story
More Stories