Amaravati updates: వైసీపీ మానిఫెస్టో లో పెట్టిన పథకాలు దాదాపు పూర్తి చేశాం..

అమరావతి....

మంత్రి బొత్స సత్యనారాయణ పీసీ..

-ఇప్పుడు అవి తమ పథకాలు అని టిడిపి నాయకులు సిగ్గు లేకుండా చెపుతున్నారు

-బిసిల ఆర్థిక పరిస్థితి మెరుగుపరిచేలా చేస్తాం అని ఎన్నికల ముందు హామీ ఇచ్చారు

-అన్ని కులాలకు కార్పొరేషన్ లు ఏర్పాటు చేస్తాం అని జగన్ హామీ ఇచ్చారు

-139 కులాల్లో 56 కులాలకు కార్పొరేషన్లు అవసరం అని సీఎం కు గతంలో నివేదిక ఇచ్చాం

-ఇంకొక వారం రోజుల్లోపూ బిసి కార్పొరేషన్ల ప్రకటన ఉంటుంది

-అందులో సగ భాగం కార్పోరేషన్ ఛైర్ పర్సన్ లుగా మహిళలే ఉంటారు

-మహిళా సాధికారత కోసం జగన్ ప్రభుత్వం కృషి చేస్తుంది

-డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తాం అని చెప్పి మోసం చేసిన ఘనత చంద్రబాబుది

Show Full Article
Print Article
Next Story
More Stories