Amaravati updates: బీసీ లను ఎప్పుడు చంద్రబాబు ఓటు బ్యాంకు రాజకీయాలకే వాడుకున్నాడు..

అమరావతి..

మోపిదేవి వెంకట రమణ రావు,ఎంపీ.. కామెంట్స్...

-అధికారంలో ఉన్నప్పుడు అన్యాయం చేయడం అధికారం పోయినప్పుడు బీసీలను వాడుకోవడం చంద్రబాబు పని

-ఇప్పుడు అధికారం లేదు కాబట్టి జెండాలు మోయటానికి, జై జైలు పలకడానికి, కేసులు పెట్టించుకోవడానికి చంద్రబాబు బీసీల జపం చేస్తున్నాడు

-చంద్రబాబుది మొదటి నుంచి అదే పద్ధతి

-అధికారంలో ఉన్నప్పుడు బీసీలను రాజకీయంగా ఆర్థికంగా, సామాజికంగా, అభివృద్ధి చేయాలన్న ఆలోచన చంద్రబాబుకు లేదు

-చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు బీసీల అభివృద్ధికి ఒక్క పథకం కూడా అమలు చేయలేదు

-ఎన్నికల ముందు వైయస్ జగన్మోహన్ రెడ్డి బీసీలను ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు

-ఇచ్చిన హామీని తూచా తప్పకుండా అమలు చేస్తున్నారు

-బీసీల కోసం 57 కార్పొరేష న్లు ఏర్పాటు చేశాం

-వీటి ద్వారా 700 పైచిలుకు మందినికి నాయకత్వ లక్షణాలు పెంపొందించి అవకాశాలు కల్పిస్తున్నాం

-చంద్రబాబు ఆలోచనలో బీసీల అభివృద్ధి అంటే నాలుగు గేదలు, ఒక ఇస్త్రీ పెట్టి

-ఏడాదిన్నర కాలంలో రెండు కోట్ల మంది బీసీలు లబ్ధి పొందేలా 19750 కోట్ల రూపాయలు ఆర్థిక పరమైన చేయూత అందించాం

-బీసీ వర్గానికి చెందిన జస్టిస్ ఈశ్వరయ్యకు చంద్రబాబు అన్యాయం చేశారు

-చంద్రబాబు పద్నాలుగేళ్ళ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీసీలకు ఏం న్యాయం జరిగిందో ఏడాది జగన్మోహన్ రెడ్డి పాలన లో బీసీలు ఎలా అభివృద్ధి చెందారో   చర్చకు సిద్ధ

Show Full Article
Print Article
Next Story
More Stories