Amaravati updates: ఏపీ సీఎం జగన్ మోహన పాదయాత్రలో అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకుంటానని మాట ఇచ్చారు.

అమరావతి..

సి.ఐ.డి ప్రధాన కార్యలయం మంగళగిరి

-ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే గుంటూరులో అగ్రిగోల్డ్ డిపోజిటర్లకు ప్రభుత్వమే సొమ్మును తిరిగి చెల్లించే కార్యక్రమం   చేపట్టారు

-మొదటి విడతలో 3,59,655 మంది డిపోజిటర్లకు 264 కోట్ల రూపాయలు G.O. Rt. No. 930, 01-11-2019 న కేటాయించి చెల్లించారు

-మొత్తం 1150 కోట్ల రూపాయలు చెల్లించడం కోసం ప్రభుత్వం G.O.Rt. No. 913, 25-10-2019 న విడుదల చేసారు

-హైదరాబాద్ హైకోర్ట్ పరిధిలో ఈ అంశం ప్రత్యక్ష పర్యవేక్షణలో ఉంది

-తొలివిడుత పదివేల పాయల నష్టపరిహారం కొద్ది మందికి అందలేదన్న విషయం సీఎం జగన్ దృష్టికి వచ్చింది

-గత అక్టోబర్లోనే అలా మిగిలిన పదివేల రూపాయల లోపు డిపాజిటర్లకు, ఇరవై వేల రూపాయల డిపాజిటరచెల్లించాలని ఆదేశించి, హైదరాబాద్ హై కోర్ట్ కు   నివేదించారు

-ఇరవై వేల రూపాయల డిపోజిట్ల పంపిణీకి విధి విధానాలు హైదరాబాద్ హై కోర్ట్ ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నాము

-హైదరాబాద్ హై కోర్ట్ వారి ఆదేశాలు రాగానే, గతంలో చెల్లింపులు జరగని పదివేల రూపాయల డిపోజిటర్లకు కూడా చెల్లింపులు జరుగుతాయని     తెలియచేస్తున్నాము

Show Full Article
Print Article
Next Story
More Stories