Amaravati updates: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి చంద్రబాబు లేఖ..

అమరావతి..

-రాష్ట్రంలో వరుస వరద విపత్తులు- ఎడతెరిపిలేని భారీ వర్షాలు

-రైతాంగానికి తీవ్ర నష్టం- పంటనష్టం అంచనాలను శీఘ్రగతిన చేపట్టడం

-వరద బాధితులకు నష్ట పరిహారం తక్షణమే అందించడం-కనీస మద్దతు ధర చెల్లించడం

-వరదల్లో దెబ్బతిన్న పంట ఉత్పత్తుల కొనుగోళ్ల గురించి...లేఖలో వివరించిన చంద్రబాబు

Show Full Article
Print Article
Next Story
More Stories