Amaravati updates: వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గుర్రం జాషువా జయంతి వేడుకలు..

HMTV
By HMTV
Published on: 2020-09-28 05:08:08

అమరావతి..

-జాషువా విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన మంత్రి అదిమూలపు సురేష్,రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, ఎమ్మెల్యేలు మెరుగు నాగార్జున, సుధాకర్ రెడ్డి,ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్, మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కనకారావు, మద్యపాన నిషేధ కమిటీ చైర్మన్ లక్ష్మణరెడ్డి..

అదిమూలపు సురేష్, మంత్రి

-గుంటూరులో గుర్రం జాషువా కళాప్రాంగణం ఏర్పాటుకు సీఎం వైఎస్ జగన్ ఆదేశాలు

-జాషువా సమాజ హితం కోసం ఎన్నో రచనలు చేశారు

-ప్రతిపక్షాలు దళితులపై దాడులు అంటూ ఆరోపణలు చేస్తున్నారు

-దళితులను గౌరవించే పార్టీ, ప్రభుత్వం మాది

-గత 14 ఏళ్లలో చంద్రబాబు ఎలా దాడులు చేశారో అందరికీ తెలుసు

-దళితుల అభ్యున్నతికి, సమనత్వానికి మా నేత వైఎస్ జగన్ పెద్ద పీట వేస్తున్నారు..

HMTV

HMTV

Next Story