Amaravati updates: నేడు టీడీపీ జిల్లా కమిటీల ప్రకటన..

అమరావతి..

-25 పార్లమెంట్ నియోజక వర్గాలకు 25 మంది అధ్యక్షులను నియమించనున్న పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు

-ఉదయం 11:50 గంటలకు కమిటీపై ప్రకటన

-పార్లమెంట్ ఒక యూనిట్ గా జిల్లా అధ్యక్షుల ఎంపిక

-మొత్తం వర్చువల్ ద్వారా కమిటీలు ప్రకటించనున్న చంద్రబాబు నాయుడు

Show Full Article
Print Article
Next Story
More Stories