Amaravati updates: మా నాయ‌కుడిపై ఎల్లో మీడియా దుష్ప్రచారాలు చేస్తోంది..

అమరావతి..

ప్ర‌భుత్వ స‌ల‌హాదారులు, స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి కామెంట్స్...

- ఇష్టానుసారంగా ఎల్లో మీడియా రాతలు రాస్తోంది

- పిచ్చి రాత‌ల‌తో ఎల్లోమీడియా ప్ర‌జ‌ల‌ను ప‌క్క‌దారి ప‌ట్టిస్తోంది

- హిందూ దేవాల‌యాల‌పై దాడుల వెనుక ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం ఉంది

- రాజ‌కీయ స్వార్థం కోసం రెచ్చ‌గొట్టేలా వ్యాఖ్య‌లు చేస్తున్నారు

- త‌మ అనుకూల మీడియా ద్వారా వార్త‌లు ప్ర‌చారం చే‌సుకుంటున్నారు

- ప్ర‌తి అడుగు ప్ర‌జ‌ల కోసమే వేస్తున్న ఏకైక‌ నాయ‌కుడు సీఎం జ‌గ‌న్

- హిందూ మ‌తంపై విశ్వాసంతో కాదు, అధికారంలో లేమ‌నే బాధ‌తో ప్ర‌తిప‌క్షాలు వ్య‌వ‌హ‌రిస్తున్నాయి

- అత్యంత భ‌క్తిభావంతో సీయం జ‌గ‌న్ శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల్లో పాల్గొన్నారు

- సంక్షోభం సృష్టించాల‌న్న తాప‌త్రయ‌మే ప్ర‌తిప‌క్షాల్లో క‌నిపిస్తోంది

- ఊహించ‌డానికి కూడా భ‌య‌ప‌డే అత్యంత భ‌యంక‌ర‌మైన ఆర్థిక సంక్షోభంలో కూడా విజ‌య‌వంతంగా ప‌రిపాలిస్తున్న స‌వ్య‌సాచి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి

- ఏపీలో వ్య‌వ‌స్థ చాలా బాగుందని.. వాలంటీర్, గ్రామ స‌చివాల‌యాలు.

- మంచి ఆలోచ‌న అని, ఇత‌ర రాష్ట్రాలు కూడా చేస్తే బాగుంటుంద‌ని స్వయంగా ప్ర‌ధానే జగన్ ను మెచ్చుకున్నారు

Show Full Article
Print Article
Next Story
More Stories