Amaravati updates: రైతును..రాజును, పారిశ్రామిక వేత్తను చెయ్యడమే బీజేపీ పరిపాలనా ఉద్దేశం: సోము వీర్రాజు..

అమరావతి...

-సోము వీర్రాజు...ఏపీ బీజేపీ అధ్యక్షుడు..

-ఇదే ఉద్దేశం తో రైతుల బిల్ ప్రవేశ పెట్టాము..

-భారత దేశం లో రైతు పండించే పంట కు గిట్టుబాటు ధర లేదు..

-రైతు కూడా తన పంట ఎక్కడైనా అమ్ముకోవాలి...

-ఏ రకమైన అడ్డంకులు ఉండకూడదు.

-ఇప్పటివరకు దేశంలో దళారి వ్యవస్థ మూలంగా రైతులు నష్టపోయారు.

-మంత్రి కొడాలి నాని ఆంజనేయ స్వామి చెయ్యి విరిగితే నష్టం లేదంటున్నారు.

-ఏంటి..ఈ భాష, ఇది సభ్యత కాదు.

-ఏ ముఖ్యమంత్రి కూడా ఇటువంటి భాష మాట్లాడించడం మంచిది కాదు...

-బీజేపీ ఈ అంశాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది..

-సరైన భాష మాట్లాడడానికి కూడా చట్టబద్ధత ఉండాలి....

Show Full Article
Print Article
Next Story
More Stories