Amaravati updates: ట్విట్టర్ లో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్...

అమరావతి..

-అన్నదాతల పై కేసులు పెట్టడం జగన్ రెడ్డి గారి దిగజారుడుతనానికి నిదర్శనం.

-కడుపు మండి రోడ్డెక్కిన రైతులని కేసుల పేరుతో వేధించడం దారుణం.

-ధాన్యం కొనుగోలు చెయ్యకుండా ప్రభుత్వం చేతులెత్తేయడంతో నెల్లూరు జిల్లాలో రైతుల్ని దళారులు దోచుకుంటున్నారు.

-నెల్లూరు జిల్లా సంగంలోని జాతీయ రహదారి పై ధర్నా నిర్వహించిన 15 మంది రైతుల పై పెట్టిన కేసులు వెంటనే ఉపసంహరించుకోవాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories