Amaravati updates: రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులపై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష..

అమరావతి..

-సాగునీటి ప్రాజెక్టులపై క్యాంపు కార్యాలయంలో సీఎం సమీక్ష

-ప్రాధాన్యతా క్రమంలో ప్రాజెక్టులు పూర్తి చేయండి

-వృథాగా పోతున్న వరద జలాలను ఒడిసి పట్టండి

-చిత్రావతి, గండికోట ప్రాజెక్టుల్లో నీరు నింపాలి

-సజావుగా భూసేకరణ, ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీలు

-ఎక్కడా రైతులను ఇబ్బంది పెట్టేలా చర్యలు వద్దు

-వారి పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించండి

Show Full Article
Print Article
Next Story
More Stories