Amaravati updates: దారుణాల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే...! నిమ్మకాయల చినరాజప్ప..

అమరావతి..

నిమ్మకాయల చినరాజప్ప మాజీ మంత్రి..

-వైసీపీ ప్రభుత్వంలో జరుగుతున్న దారుణాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే తాజాగా రాజధాని భూముల్లో ఇన్ సైడర్ ట్రేడింగ్ అంశాన్ని పాలకులు   తెరపైకి తెచ్చారు.

-విశాఖపట్నంలో ప్రభుత్వం పెద్దఎత్తున కొనుగోలు చేసిన భూములపై ఎందుకు విచారణ జరపడం లేదు?

-టీడీపీపై బురదజల్లే కార్యక్రమాలు తప్ప, వైసీపీ ప్రభుత్వం చేస్తున్నదేమీ లేదు.

-సీఆర్డీఏ హద్దులకు ఆవలఉన్న ప్రాంతాల్లోని భూములను కూడా రాజధాని భూములని విషప్రచారం చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories