Amaravati updates: వైఎస్సార్ ఆసరా కాదు, జగనన్న టోకరా : వంగలపూడి అనిత..

అమరావతి..

-వంగలపూడి అనిత తెలుగుమహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు

-వైఎస్సార్ ఆసరా కాదు, జగనన్న టోకరా

-ప్రతిపక్షంలో, పాదయాత్రలో జగన్ ఇచ్చిన హామీలను పదేపదే టీడీపీ ఆయనకు గుర్తుచేయాల్సి వస్తోంది.

-అధికారంలోకి వచ్చాక ఏంచేసినా, ఎలా చేసినా అడిగేవాడు లేడన్నట్లుగా జగన్ ప్రవర్తిస్తున్నాడు.

-చంద్రబాబు హాయాంలో డ్వాక్రా మహిళలకు రూ.5లక్షల వరకు ఉన్న రుణపరిమితిని, రూ.7లక్షలకు పెంచుతానని, ఆమొత్తానికి వడ్డీ లేకుండా చేస్తానని జగన్   తన మేనిఫెస్టోలో చెప్పాడు.

-అధికారంలోకి వచ్చాక దాన్ని రూ.3లక్షలకే పరిమితం చేశాడు.

-జగన్ ఇస్తున్న సొమ్ము డ్వాక్రామహిళలు చెల్లిస్తున్న వడ్డీకే సరిపోవడం లేదు.

-ప్రభుత్వం ఇస్తున్న ఆసరా సొమ్ముతోనే మహిళలంతా బతుకుతున్నట్లు వైసీపీ నేతలు నృత్యాలు చేస్తున్నారు.

-దిగజారుడుపార్టీలో ఉంటూ, దిగజారుడుతనానికి మారుపేరైన వైసీపి మహిళానేత తనకు రాజకీయ ఓనమాలు నేర్పిన చంద్రబాబుని విమర్శించడం కంటే     దిగజారుడుతనం మరోటి లేదు.

-బీజేపీకి భయపడే ప్రభుత్వం అంతర్వేధి ఘటనపై సీబీఐ విచారణకు ఆదేశించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories