Amaravati updates: కోవిడ్ బాధితులకు ప్రైవేటు ఆసుపత్రుల్లో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని హైకోర్టు లో దాఖలైన పీటేషన్ పై విచారణ..

HMTV
By HMTV
Published on: 2020-09-14 09:42:46

అమరావతి..

-అపిల్ వేసిన గుంటూరు వాసి సామాజిక కార్యకర్త తోట సురేష్ బాబు

-పిటిషన్ విచారణను వచ్చే వారానికి వాయిదా వేసిన రాష్ట్ర ఉన్నత న్యాయ స్థానం

-అదనపు వివరాలతో అఫిడవిట్ దాఖలు. ప్రభుత్వ కౌంటర్ కు వాయిదా అడిగిన అదనపు అడ్వకేట్ జనరల్.

HMTV

HMTV

Next Story