Amaravati updates: ఏపీలో సీరో సర్వైలెన్స్‌ సర్వే ఫలితాల వెల్లడి..

అమరావతి..

-రాష్ట్రంలో 19.7 శాతం మందికి కరోనా వచ్చిపోయిందని నిర్ధారణ

-పురుషుల్లో 19.5 శాతం మందికి కరోనా వచ్చిపోయినట్లు నిర్ధారణ

-మహిళల్లో 19.9 శాతం మందికి కరోనా వచ్చిపోయినట్లు నిర్ధారణ

-పట్టణాల్లో 22.5 శాతం మందికి కరోనా వచ్చి పోయినట్లు నిర్ధారణ

-గ్రామీణ ప్రాంతాల్లో 18.2 శాతం మందికి కరోనా వచ్చిపోయినట్లు వెల్లడి

-కంటైన్‌మెంట్‌ జోన్లలో 20.5 శాతం మందికి కరోనా వచ్చిపోయినట్లు నిర్ధారణ

-నాన్‌ కంటైన్‌మెంట్‌ జోన్లలో 19.3 శాతం మందికి కరోనా వచ్చిపోయినట్లు వెల్లడి

-రాష్ట్రంలో కరోనా వచ్చిపోయిన వారిలో 20.3 శాతం మంది హైరిస్క్‌లో ఉన్నట్లు నిర్ధారణ

Show Full Article
Print Article
Next Story
More Stories