Amaravati updates: చంద్రబాబు, లోకేష్ పై జోగి రమేష్...వైసీపీ ఎమ్మెల్యే కామెంట్స్ ..

అమరావతి...

-జోగి రమేష్...వైసీపీ ఎమ్మెల్యే....

-హత్యకేసులో జైలుకు వెళ్లి వచ్చిన వారిని పరామర్శించేందుకు రాష్ట్రానికి లోకేష్ వచ్చారు.. రాష్ట్ర ప్రజలు కోసం రాలేదు..

-40 మందిని జైలుకు పంపిస్తామని లోకేష్ అంటున్నాడు..

-ఒక ఎమ్మెల్యే అవినీతి చేసినట్లు చూపించు..

-సవాల్ చేసి హైదరాబాద్ పారిపోవడం కాదు..

-నీ దగ్గర ఆధారాలు ఉంటే బైట పెట్టాలి..

-లోక జ్ఞానం లేని లోకేష్ రాజారెడ్డి గురించి మాట్లాడుతున్నారు..

-ప్రజాలు కష్టాల్లో ఉంటే మీరు హైదరాబాద్ లో ఉంటారా..

-కరోనాకు భయపడి హైదరాబాద్ పారిపోతారా..

-14 ఏళ్ల సీఎంగా చంద్రబాబు చేయలేని పనిని జగన్మోహన్ రెడ్డి ఏడాదిలో చేశారు..

-అమరావతిని సీఎం జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి చేస్తారు..

Show Full Article
Print Article
Next Story
More Stories