Amaravati Updates: రాష్ట్రంలో దేవాలయాలపై జరుగుతున్న దాడులకు నిరసగా ఆదివారం నుండి రాష్ట్ర వ్యాప్తంగా పూజలు..చిన్న రాజప్ప మాజీ మంత్రి..

అమరావతి..

-చిన్న రాజప్ప మాజీ మంత్రి

-ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా రేపు రాజోలు బందు నిర్వహణ

-పార్టీలకతీతంగా ప్రజలంతా పాల్గొని విజయవంతం చేయాలి

-రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం నుండి శనివారం వరకు సూర్య దేవాలయాల వద్ద పూజలు, ప్రార్థనలు నిర్వహించాలని రాష్ట్ర పార్టీ నిర్ణయించింది.

-ఈ కార్యక్రమంలో పార్టీలకతీతంగా ప్రజలు పాల్గొనాలని పిలుపునిస్తున్నాం.

-ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా దేవాలయాల్లో ప్రార్థనలు నిర్వహించాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories