Amaravati updates: భూముల నిర్వహణ, రీ సర్వే ల పై సబ్ కమిటీ ఏర్పాటు..

HMTV
By HMTV
Published on: 2020-09-09 11:20:28

అమరావతి..

-ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్, వాటర్ మేనేజ్మెంట్, ల్యాండ్ టైటిలింగ్ మరియు రీసర్వే పై అధ్యయనం చేసి సమస్యలకు సూచనలు చేయనున్న సబ్ కమిటీ

-నలుగురు మంత్రులతో సబ్ కమిటీ ఏర్పాటు

-కమిటీ సభ్యులుగా డెప్యూటీ సీఎం రెవిన్యూ, ఆర్థిక, ఇరిగేషన్ మరియు వ్యవసాయ శాఖ మంత్రులు

HMTV

HMTV

Next Story