Amaravati updates: ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్ లో ఏపీ మొదటి స్థానం లో నిలిచింది:-గౌతమ్ రెడ్డి..

అమరావతి..

మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి..

-గత ప్రభుత్వం ఇన్సెంటివ్స్ బకాయిలు పెట్టీ వెళ్ళింది

-వైఎస్ఆర్ నవోదయం ద్వారా 10 వేల MSME లను ఆదుకున్నాం

-గతంలో లా పేపర్స్ మాత్రమే కాకుండా ఇప్పుడు పెట్టుబడిదారుల నుండి ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు

-వాటి స్కోరింగ్ పరిగణం లోకి తీసుకుని ఈ సారి ర్యాంక్ లు ఇచ్చారు

-100 శాతం సర్వే ఆధారంగానే ఈ ర్యాంక్ లు ఇచ్చారు

-మేము దాదాపు 7000 పరిశ్రమల వివరాలు కేంద్రం కు అందించాం

-లాయర్లు, చార్టెడ్ అకౌంటెంట్స్, అర్కిటేక్ట్స్ వివరాలు కూడా అందించాం

-ర్యాంక్ విషయం తెలియగానే నేను సీఎం కి చెప్పే లోపు లోకేష్ ట్వీట్ చేశారు

-అంతా గత ప్రభుత్వం వల్లే అని లోకేష్ చెప్పుకున్నారు

-గత ప్రభుత్వం 32 లక్షల కోట్లకు అవగాహన ఒప్పందాలు చేసుకున్నారు

-కనీసం 50 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు రాలేదు

-ఆపిల్ ప్రాడక్ట్స్ తయారీ యూనిట్ ఏర్పాటుకు ఏపీకి అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి

-భూ కేటాయింపు లో సంస్కరణలు చేస్తున్నాం

Show Full Article
Print Article
Next Story
More Stories