Amaravati Updates: ట్విట్టర్ లో టిడిపి ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న..

అమరావతి:

-నా ప్రత్యక్ష దైవం టిడిపి అధినేత చంద్రబాబు గారు ఇచ్చిన దైర్యం, అభిమానుల ప్రార్థనలతో కరోనా నుండి త్వరగా కోలుకున్నాను.

-పదవులు శాశ్వతం కాదు. నాయకుడ్ని నమ్ముకొని ముందుకు వెళ్లడమే నా సిద్ధాంతం.

-కష్ట కాలంలో చంద్రబాబు గారు ఇచ్చిన మనోధైర్యం ఎన్నటికీ మరువను.

Show Full Article
Print Article
Next Story
More Stories