Amaravati updates: ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక సంస్కరణలు తీసుకొచ్చింది: కొడాలి నాని..

అమరావతి..

-కొడాలి నాని-పౌరసరఫరాల శాఖ మంత్రి

-రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వమని అడిగితే చంద్రబాబు రైతులను భాషిర్బాగ్ లో కాల్చి చంపారు.

-వైస్సార్ పాలన గుర్తు చేసెల సీఎం జగన్ పాలన కొనసాగిస్తున్నారు.

-రైతులకు భవిష్యత్ లో న్యాయం చేసేందుకు మెగా సోలార్ ప్రాజెక్టు చేపడుతున్నాం.

-చంద్రబాబు వ్యవసాయం చేశాడా రైతుల కష్టాలు తెలియడానికి ?

-అచ్చెన్నాయుడుని ఎవరు హింసించారు?

-అచ్చెన్నాయుడు రాసిన లేఖ ఆధారంగానే అధికారులు…

Show Full Article
Print Article
Next Story
More Stories