Amaravati updates: ట్విట్టర్ లో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి..

అమరావతి...

-ట్విట్టర్ లో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి..

-ఏడాదిలోనే ఎవరూ వూహించని రీతిలో సీఎం జగన్ గారి సుపరిపాలన.

-అర్హత కలిగిన అన్ని వర్గాల వారికి రూ.41,718కోట్లు లభ్ది.

-90% హామీలు అమలు.

-ఏడాది పాలనపై ప్రజల వద్దకు మేనిఫెస్టో,ప్రోగ్రెస్‌ రిపోర్ట్‌.

-మేనిఫెస్టోను మాయంచేసిన బాబెక్కడ? ప్రజలకే తన ప్రోగ్రెస్‌ రిపోర్ట్‌ అడుగుతున్న జగన్ గారెక్కడ?

Show Full Article
Print Article
Next Story
More Stories