Amaravati Updates: మహిళా ఉద్యోగులకు మరో ఏడాది పాటు ఉచిత వసతి సౌకర్యాన్ని పొడిగించిన ఏపీ ప్రభుత్వం

అమరావతి

- సచివాలయం, అసెంబ్లీ, విభాగాధిపతుల కార్యాలయాల మహిళా ఉద్యోగులకు మరో ఏడాది పాటు ఉచిత వసతి సౌకర్యాన్ని పొడిగించిన ఏపీ ప్రభుత్వం

- హైదరాబాద్ నుంచి వచ్చి విజయవాడ, గుంటూరుల్లోని కార్యాలయాల్లో పనిచేస్తున్న మహిళా సిబ్బందికి 2021 జూన్ 31 తేదీ వరకూ ఉచిత వసతి సౌకర్యాన్ని పొడిగిస్తూ ఆదేశాలు

- ఆగస్టు 1, 2020తో ఉచిత వసతి సౌకర్యం గడువు ముగియటంతో మరో ఏడాది పొడిగిస్తూ ప్రభుత్వ ఆదేశాలు జారీ

- రెయిన్ ట్రీపార్కు లో ఉన్న 3 బెడ్ రూమ్ ఫ్లాట్ లలో 6గురు ఉద్యోగినులు, 2 బెడ్ రూమ్ ఫ్లాట్ లో 4గురు చొప్పున ఉండాలని స్పష్టం చేసిన ప్రభుత్వం

- ప్రతీ మూడు నెలలకూ పరిస్థితిని అంచనా వేసి సదరు ఫ్లాట్ల లీజు పొడిగింపుపై నిర్ణయం తీసుకోవాల్సిందిగా అధికారులకు ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం

Show Full Article
Print Article
Next Story
More Stories