Amaravati Updates: గుంటూరులో మౌజం హనీఫ్ పై వైసీపీ శ్రేణుల దాడి హేయం..

 అమరావతి..

- కింజారపు అచ్చెన్నాయుడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు

- పత్రికా ప్రకటన

- ముస్లిం సోదరులకు రాష్ట్రంలో జీవించే హక్కు లేదా..?

- కుట్రలో భాగంగానే మైనార్టీలపై వైసీపీ నేతలు దాడులకు పాల్పడుతున్నారు

- రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన నాటి నుంచి ఏ ఒక్క సామాజిక వర్గానికి రక్షణ లేకుండా పోయింది.

- ముఖ్యంగా మైనార్టీల పరిస్థితి దయనీయంగా మారింది.

- వారిపై విద్వేష దాడులు, హత్యలు విపరీతంగా పెరిగాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories