Amaravati Updates: నంద్యాల అబ్దుల్ సలాం కుటుంభ కేసులో హైకోర్టులో పిల్ ధాఖలు...

  అమరావతి...

* అబ్దుల్ సలాం కేసు సీబీఐ కి అప్పగించాలని డిమాండ్ చేస్తూ హైకోర్టులో పిల్ ధాఖలు చేసిన ఆల్ ఇండియా ముస్లిం లీగ్ పార్టీ ఏపీ అధ్యక్షుడు

* కేసులో నిందితులుగా ఉన్న పోలీసులు విచారణ చేస్తే వాస్తవాలు వెలుగులోకి రావన్న న్యాయవాది శ్రావణ్ కుమార్

* కాబట్టి సిబిఐ విచారణకు ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టును కోరిన న్యాయవాది శ్రావణ్ కుమార్

Show Full Article
Print Article
Next Story
More Stories