Amaravati Updates: ఇవాళ వైయస్సార్‌ సున్నా వడ్డీ పంట రుణాల పథకంను ప్రారంబించనున్న సీఎం జగన్..

 అమరావతి...

- ఉదయం 11గంటలకు కంప్యూటర్‌ బటన్‌ నొక్కి రైతుల ఖాతాల్లో నగదు జమ చేయనున్న సీఎం

- 2019 ఖరీఫ్ లో లక్షలోపు రుణం తీసుకుని ఏడాదిలోపు చెల్లించిన రైతులకు సున్నా వడ్డీ పథకం వర్తింపు

- 14.58 లక్షల రైతుల ఖాతాల్లో 510 కోట్లకు పైగా జమ చేయనున్న ప్రభుత్వం

- అక్టోబరులో దెబ్బతిన్న పంటలకూ ఇన్ పుట్ సబ్సిడీ విడుదల చేయనున్న సీఎం

- నెల రోజు ల్లోపే 132 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీ విడుదల

- ఈ ఏడాది ఖరీఫ్‌లో పంట నష్టాలపై ఇప్పటి వరకు పూర్తి ఇన్‌పుట్‌ సబ్సిడీ చెల్లింపు

Show Full Article
Print Article
Next Story
More Stories