Amaravati updates: డ్రాఫ్ట్ ఎలక్టోరల్స్ జాబితా ప్రకటించిన ఏపీ ఎన్నికల కమిషన్...

  అమరావతి..

- ఫైనల్ ఎస్‍ఎస్‍ఆర్ ప్రకారం జాబితా ప్రకటన

- వచ్చే ఏడాది నవంబర్ 16 నాటికి 4,01,45,674 మంది ఓటర్లు

- పురుషులు 1,98,56,355,

- మహిళలు 2,02,85,236,

- థర్డ్ జండర్ 4,083

- ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు, ఫిర్యాదులు పంపాల్సిందిగా కోరిన ఈసీ

- డిసెంబర్ 15 వరకు అభ్యంతరాలు స్వీకరించనున్నట్టు వెల్లడి

- 2021 జనవరి 15న ఓటర్ల తుది జాబితా సిద్ధమవుతుందన్న ఈసీ

Show Full Article
Print Article
Next Story
More Stories