Amaravati Updates: గోదావరి ఒడ్డున గట్టులు తెగిన ప్రాంతాల పరిశీలనకు టెక్నికల్ అడ్వైజరి కౌన్సిల్ ఏర్పాటు..

అమరావతి....

- గోదావరి ఒడ్డున కోతకు గురవుతున్న, గట్టులు తెగిన ప్రాంతాల పరిశీలనకు టెక్నికల్ అడ్వైజరి కౌన్సిల్ ఏర్పాటు

- ఐదుగురు సబ్యులతో కౌన్సిల్ ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

- పూర్తి స్థాయిలో పరిశీలించి తగిన పరిష్కారం తెలియజేయాలని సూచించిన ప్రభుత్వం

- ఆరు నెలల్లో తమ సూచనలు తెలపాలని ఆదేశించిన సర్కార్

Show Full Article
Print Article
Next Story
More Stories