Amaravati-Antarvedi updates: అంతర్వేది రథం ఘటన దురదృష్టం..అంబటి రాంబాబు..వైసీపీ ఎమ్మెల్యే..

అమరావతి...

-జరిగిన సంఘటన పై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది..

-ఈవోను వెంటనే ప్రభుత్వం తొలగించింది..

-కొత్త రథాన్ని తయారు చేయడం కోసం 95 లక్షలు కేటాయించింది..

-మతాలు మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నాయి..

-జగన్మోహన్ రెడ్డి చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు కొన్ని దుష్ట శక్తులు ప్రయత్నం చేస్తున్నాయి..

-సీఎం జగన్మోహన్ రెడ్డికి అన్ని మతాలు కులాలు సమానమే..

-తిరుపతి వెళ్లే బస్సు టికెట్లు మీద అన్యమత ప్రచారం చేసి దాన్ని వైఎస్సార్ సీపీ మీద నెట్టే ప్రయత్నం చేసి చంద్రబాబు నవ్వుల పాలయ్యారు..

-విజయవాడలో 39 పురాతన దేవాలయాలను కులదోయించిన చరిత్ర చంద్రబాబుది..

-సీబీఐ మీద ఎప్పుడు నమ్మకం కలిగిందో చెప్పాలి..

-సీబీఐ విచారణ వేయడానికి మాకు ఎలాంటి అభ్యతరం లేదు..

-కులాన్ని మతాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయాలని చంద్రబాబు చూస్తున్నారు...

-మానవ రూపంలో ఉన్న దెయ్యం చంద్రబాబు నాయుడు..

Show Full Article
Print Article
Next Story
More Stories