Amaravathi Farmers Protest: రాజ్యాంగాన్ని గౌరవిద్దాం, అమరావతిని కాపాడుకుందాం: అమరావతి పరిరక్షణ సమితి రాష్ట్ర కన్వీనర్

HMTV
By HMTV
Published on: 2020-08-22 07:13:22

విజయవాడ: అమరావతి పరిరక్షణ సమితి రాష్ట్ర కన్వీనర్ శివారెడ్డి

వినాయకుడు రాష్ట్రానికి విఘ్నాలన్నీ తొలగించాలి

అమరావతిని రాజధానిగా నిలపడానికి ఉన్న విఘ్నాలు వినాయకుడు తొలగించాలి

రేపటికి నిరసనలకు 250 రోజులు పూర్తవుతుంది

రాజ్యాంగాన్ని గౌరవిద్దాం, అమరావతిని కాపాడుకుందాం అనే నినాదంతో రేపు ఉదయం నుంచీ నిరసనలు జరుగుతాయి

అమరావతి పరిరక్షణ సమితి తరఫున ప్రతీ ఒక్కరికీ ఒక మొక్క కూడా రేపు ఇస్తాం

ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయం మార్చుకునేలా ఆ విఘ్నేశ్వరుడు ప్రభుత్వానికి బుద్ధినివ్వాలి

HMTV

HMTV

Next Story