Amalapuram updates: బ్యాంక్ లో కోటి నిధుల గోల్మాల్..పోలీసులకు ఫిర్యాదు..

తూర్పు గోదావరి జిల్లా..

అమలాపురం..

-సమనస స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో బంగారు ఆభరణాలు లేకుండా కోటి నిధుల గోల్మాల్ పై పోలీసులకు ఫిర్యాదు చేసిన బ్యాంకు ఉన్నతాధికారులు

-బ్యాంక్ క్యాషియర్ బీవీ సత్య సుబ్రహ్మణ్య శర్మ పై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎస్ బి ఐ రీజనల్ మేనేజర్ కోల జగదీశ్వర్ రావు

-కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న అమలాపురం పోలీసులు

Show Full Article
Print Article
Next Story
More Stories