AGRICULTURE BILL 2020: వ్యవసాయ బిల్లుతో రైతులకు మోడీ పట్టం కట్టారు: ఎంపీ అర్వింద్

HMTV
By HMTV
Published on: 2020-09-29 07:59:30

నిజామాబాద్ : వ్యవసాయ బిల్లుతో రైతులకు మోడీ పట్టం కట్టారని ఎంపీ అర్వింద్  అన్నారు.

వ్యవసాయ బిల్లు తో ప్రతిపక్షాల చాప్టర్ క్లోస్.

అక్టోబర్ 2 నుంచి వ్యవసాయ బిల్లు పై రైతులకు అవగాహన సదస్సులు.

వ్యవసాయ బిల్లు తో మార్కెట్ యార్డులు మూత పడతాయని దుష్ప్రచారం చేస్తున్నారు.

మార్కెట్ ఫీజు రూపంలో 10వేల కోట్ల ఆదాయం పోయిందని టీ.ఆర్.ఎస్. గగ్గోలు.  

బిల్లు ఏకపక్షంగా ఆమోదించారని అంటున్న టి.ఆర్.ఎస్. ప్రభుత్వం వి.ఆర్.ఓ.ల తొలగింపు పై ప్రతిపక్షల తో చర్చించారా?

ముఖ్యమంత్రి రాష్ట్ర ఖజానా కోట్ల గొట్టి సొంత ఖజానా నింపుకుంటున్నారు.

డి.శ్రీనివాస్, సురేష్ రెడ్డి, మండవ టి.ఆర్.ఎస్. లో చేరిన

ఎంపీ ఎన్నికల్లో కవితను గెలిపించుకోలేకపోయారు.

వలసల తో బీజేపీ కె మంచిది. కార్పొరేటర్ల పోతే పార్టీకి ఒరిగేది ఏమీలేదు.

సునాయాసంగా గెలిచే బిడ్డ సీటు కోసం లక్షలు పోసి కొంటున్నారు.

వేల కోట్లు తిన్న కేసీఆర్ ఆయన కొడుకు రాబోయే కాలం లో జైలుకు వెల్లడం ఖాయం.

HMTV

HMTV

Next Story