Adilabad Updates: రైతులను ముంచిన కాయకుళ్లు తెగులు..

HMTV
By HMTV
Published on: 2020-11-06 03:41:05

ఆదిలాబాద్...

- బజార్హత్నూర్ మండలం గంగాపూర్ గ్రామంలో రైతులను ముంచిన కాయకుళ్లు తెగులు..

- సాగు చేసిన 4 ఎకరాల పత్తి పంటకు పూర్తిగా కాయ కుళ్లు తెగులు సోకడం తో ట్రాక్టరు తో దున్ని పూర్తి పంటను తొలగించిన రైతు ఉద్ధవ్ పాలే

- అదుకోవాలని సర్కార్ ను కోరుతున్నా రైతు

HMTV

HMTV

Next Story