Adilabad Updates: ఆదిలాబాద్ హెచ్ ఎంటీవీతో రిమ్స్ డైరెక్టర్ బానోతు బలరాం నాయక్..

- ఆదిలాబాద్ హెచ్ ఎంటీవీతో రిమ్స్ డైరెక్టర్ బానోతు బలరాం నాయక్..

- రిమ్స్ అసుపత్రికి పీజీ మెడికల్ సీట్లు రానున్నాయి..

- ఎనిమిది విబాగాలలో నలబై ఎనిమిది పీజీసీట్లు వస్తాయి..

- సీట్ల కోసం ఇరవై లక్షల రుపాయలు ఎంసీఐకి పీజులు కట్టాం..

- పీజీ సీట్లు సాదించిన వారికి అవసరమైన బోదన చేయడానికి నియమాకాలను పూర్తి చేశాం..

- త్వరలో ఎంసీఐ. తనిఖీలకు వచ్చేవకాశం ఉంది..

- ఎంసీఐ పరిశీలన తర్వాత పీజీ సీట్లకు అనుమతి ఇస్తుంది..

- వచ్చే విద్యాసంవత్సరంలో పీజీ సీట్లను కేటాయించేవకాశం ఉంది..

- రిమ్స్ కు పీజీ సీట్లు రావడం వల్ల వైద్య సేవలు మెరుగువుతాయి..

- పీజీ సీట్లతో రోగులకు అన్ని విబాగాలలో వైద్య సేవలు అందుతాయి..

- వైద్యం కోసం ప్రజలు బయట ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేదు

Show Full Article
Print Article
Next Story
More Stories