Adilabad district updates: ఎమ్మెల్యే జోగురామన్న మీడియా సమావేశం..

ఆదిలాబాద్.. 

-బిజెపి ఒబిసి జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ పై మండిపడ్డ ఎమ్మెల్యే రామన్న

-దేశంలో అరవై శాతం ఉన్న బీసీలకు ఒరుగబెట్టింది ఏమిలేదు..

-దేశంలో చట్టసభలలో బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని అసెంబ్లీ తీర్మానం చేసింది..

-అయినా కేంద్రం ప్రభుత్వం స్పందించలేదు..

-తెలంగాణ సర్కార్ బీసీలకు ఎంతో ప్రాదాన్యత ఇచ్చింది..

-తెలంగాణ సర్కార్ బీసీలకు అన్యాయం చేస్తుందని చెప్పడం అబద్దం..

-దేశంలో బీసీ సంక్షేమ శాఖను ఏర్పాటు చేయాలని కోరిన పట్టించుకోవడం లేదు..

-బీసీల అభివృద్ధి పై లక్ష్మణ్ తో బహిరంగ చర్చ సిద్దం..

-సవాల్ కు లక్ష్మణ్ స్పందించాలని డిమాండ్ చేసిన ఎమ్మెల్యే రామన్న

Show Full Article
Print Article
Next Story
More Stories