Adilabad district updates: తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చిన మావోలు..

HMTV
By HMTV
Published on: 2020-09-28 02:50:28

ఆదిలాబాద్..

-కదంబ ఎన్ కౌంటర్ కు నిరసనగా ఈ రోజు బంద్ కు పిలుపునిచ్చిన మావోయిస్టు పార్టీ.

-ఈనెల పందోమ్మిదిన న కదబ అడవులలో ఎన్ కౌంటర్ లో ఇద్దరు మావోలను కాల్చి చంపిన పోలిసులు.

-బూటకపు ఎన్ కౌంటర్లకు నిరసనగా బంద్ కు పిలుపునిచ్చిన. మావోలు

HMTV

HMTV

Next Story