Adilabad District updates: ఎన్ కౌంటర్ల పై లేఖ విడుదల చేసిన మావోయిస్టు అదికార ప్రతినిధి జగన్..

ఆదిలాబాద్ ..

తెలంగాణ మావోయిస్టు పార్టీ అదికార ప్రతినిధి: జగన్..

-ఎన్ కౌంటర్ల పై హైకోర్టు న్యాయ విచారణ చేయాలి..

-మావోయిస్టులను కదంబ అడవులలో పట్టుకోని కాల్చి చంపారు...

-బాస్కర్ పేరిట. పోలీసులే లేఖను విడుదల చేశారు..

-ఎన్ కౌంటర్లకు నిరసనగా ఈ నెల 28న తెలంగాణ బంద్ కు పిలుపునిస్తున్నాం జగన్

Show Full Article
Print Article
Next Story
More Stories