A.C.B.updates: మల్కాజిగిరి మాజీ ఏసీపీ నర్సింహారెడ్డి కస్టడీ పూర్తి...

హైదరాబాద్... 

-నాలుగు రోజుల పాటు నర్సింహారెడ్డి ని విచారించిన ఏసీబీ..

-కస్టడీ అనంతరం బంజారాహిల్స్ ఏసీబీ కార్యాలయం నుండి వైద్య పరీక్షలు నిర్వహించి న్యాయమూర్తి ఎదుట హాజరు పరచిన ఏసీబీ..

-14 రోజుల జ్యుడీషియల్ రీమాండ్ చంచల్ గూడ జైలుకు తరలించిన ఏసీబీ...

-నర్సింహారెడ్డి బంధువులు, కుటుంబ సభ్యులు , భినామిలను విచారించిన ఏసీబీ..

-నాలుగు రోజుల కస్టడీలో నర్సింహారెడ్డి ఆస్తుల పై కూపీ లాగిన ఏసీబీ..

-హైటెక్ సిటీ లో సర్వే నెంబర్ 64 లో ఉన్న 2 వేల గజాల భూమి తన పదవి అడ్డు పెట్టుకుని దక్కించుకున్నటు తేల్చిన ఏసీబీ..

-2 వేల గజాల భూమి ప్రభుత్వ భూమి గా తేల్చిన ఎసిబి..

-ప్రభుత్వ భూమిని రీజిస్టేషన్ చేసిన రెవెన్యూ అధికారులను విచారించిన ఏసీబీ..

-తన పదవిని అడ్డుపెట్టుకుని నర్సింహారెడ్డి పెద్ద ఎత్తున అక్రమాస్తుల కూడ బెట్టినట్టు గుర్తించిన ఏసీబీ.

-నర్సింహారెడ్డి రియల్ ఎస్టేట్, తో పాటు పలు హోటల్ బిజినెస్ లో పెట్టుబడులు పెట్టినట్టు గుర్తించిన ఏసీబీ.

-నర్సింహారెడ్డి ని చంచల్ గూడ జైలు కు తరలించిన ఏసీబీ..

Show Full Article
Print Article
Next Story
More Stories