3 రాజధానులు గెజిట్ నిలిపి వేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు

HMTV
By HMTV
Published on: 2020-08-03 05:08:23

అమరావతి

హైకోర్టును ఆశ్రయించిన రాజధాని రైతు పరిరక్షణ సమితి

పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దుపై ప్రభుత్వ ఉత్తర్వులను సవాలు చేస్తూ పిటిషన్

గెజిట్ ప్రకటనను రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటన చేయాలని కోరిన పిటిషనర్

వీటి అమలు పై స్టే కోరిన పిటిషనర్

రాజ్ భవన్, సీఎం కార్యాలయం, విభాగదిపతులు, సచివాలయం అమరావతి నుంచి తరలించకుండా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలన్న పిటిషనర్

జీఎన్ రావు కమిటీ, హైపవర్ కమిటీ చట్ట విరుద్ధమైనవని ప్రకటించాలన్న పిటిదనర్

రేపు విచారించనున్న ధర్మాసనం

HMTV

HMTV

Next Story