29 నుంచి ఐదో విడత రేషన్‌ పంపిణీ

విశాఖపట్నం: ఐదో విడత ఉచిత రేషను పంపిణీ ఈ నెల 29 నుంచి జిల్లా వ్యాప్తంగా ప్రారంభం కానుంది. 2133 రేషను డిపోలు, మరో 450 కౌంటర్ల ద్వారా 12.10 లక్షల కుటుంబాలకు సరకులు అందజేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. జూన్‌ 10 వరకు ఈ పంపిణీ కొనసాగనుంది. ఈసారి బియ్యంతో పాటు కిలో కందిపప్పు ఉచితంగా ఇవ్వనున్నారు.


 

Show Full Article
Print Article
Next Story
More Stories