మొవ్వ PHC పరిధిలో నలుగురికి పాముకాటు

కృష్ణా:

- మొవ్వ PHC పరిధిలో నలుగురికి పాముకాటు

- తక్షణ వైద్యం అందించి ప్రాణాలు నిలబెట్టిన PHC వైద్యుడు డా. శొంఠి శివరామకృష్ణ

- పాముకాటుకు గురైన వీర్ల మురళీకృష్ణ (ఘంటసాల మండలం చిలకలపూడి), పర్ల రమ్య (చల్లపల్లి మండలం, పురిటిగడ్డ), వీర్ల వెంకట సుబ్బారావు (ఘంటసాల మండలం చిలకలపూడి), పోసాని నాగరాజు (బందరు మండలం కోన)

- వీరు నలుగురు పొలంలో పనులు చేస్తుండగా పాముకాటుకు గురయ్యారు

- ఈ నెలలో ఇప్పటి వరకు పాముకాటుకు గురైన 64 మందికి తక్షణ వైద్యం అందించినట్టు తెలిపిన డా. శొంఠి

- పాముకాటుకు గురైన వారు 15-30 నిమిషాల వ్యవధిలో సమీపంలోని ప్రభుత్వ వైద్యశాలకు వస్తే ఎటువంటి ప్రాణాపాయం ఉండదు - శొంఠి

Show Full Article
Print Article
Next Story
More Stories