ముఖ్యమంత్రి KCR కి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లేఖ

ముఖ్యమంత్రి KCR కి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లేఖ

కరెంట్ బిల్లుల మదింపు పై భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అసంతృప్తి

👉కరెంట్ బిల్లుల మదింపును సవరించాలి

👉లాక్డౌన్ కాలంగా ప్రజలు ఉపాధి కోల్పోయారు

👉ఈ బిల్లులు పేద ప్రజలను మరింత పెదవారిగా మారుస్తుంది.

👉ప్రజలపై రెండు,మూడింతల భారం తగదు

👉కరోన కష్ట కాలంలో ప్రజలపై ఇంత కక్ష్య సాధింపు చర్యలు ఎందుకు

👉కష్ట కాలంలో ప్రజలను ఆదుకోవాల్సిన ప్రభుత్వం ప్రజలను పీడించి ఖజానా నింపుకోవాలని చూస్తుంది

👉యూనిట్ కు 7.12 రూపాయల చొప్పున 200 యూనిట్లు దాటితే అర్థం లేని స్లాబులా..

👉ప్రభుత్వ ఖజానా నింపడం కోసం పేద ప్రజల రక్తం పిలుస్తావా

👉అప్పులు చేసేది నువ్వు భారం ప్రజల పైనానా

👉వెంటనే బిల్లును సవరించి ప్రజలకు ఊరట కలిగించాలి

👉లేనిపక్షంలో కాంగ్రెస్ పార్టీ తరుపున ఉద్యమిస్తాం

👉ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది

Show Full Article
Print Article
Next Story
More Stories