గ్రేటర్ ఎన్నికల నిర్వహణ బ్యాలెట్, evm అన్న దానిపై అభిప్రాయం చెప్పని కాంగ్రెస్..

రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ని కలిసిన కాంగ్రెస్ నేతలు..

-మర్రి శశిధర్ రెడ్డి ఎన్నికల కో ఆర్డినేషన్ కమిటీ చైర్మన్

-బ్యాలెట్ విధానం, evm విధానంలో ఏ విధానం ద్వారా జరిపితే బాగుంటుందో ఎన్నికల సంఘం చెప్పలేదు

-వారు రాజకీయ పార్టీలను అభిప్రాయం కోరడం సబబు కాదు

-బ్యాలెట్ బాక్స్ లు సిద్ధం చేయడాన్ని ఆక్షేపిస్తున్నాము

-బ్యాలెట్ పేపర్ల ముద్రణ, బ్యాలెట్ బాక్స్ సిద్ధం చేయడానికి ప్రత్యేకంగా అధికారులని నియమించారు

-కాంగ్రెస్ పార్టీ కి అనుమానాలు కలుగుతున్నాయి

-ప్రజల ఆరోగ్యాన్ని పరిగణలోకి తీసుకోవాలి

-డివిజన్ల పునర్విభజన, రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు

-గతంలో అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించారు

-న్యాయ బద్దంగా ఎన్నికలు జరపాలి

-ఎస్సి, ఎస్టీ రిజర్వేషన్లు జనాభా ప్రాతిపదికన జరపాలి

Show Full Article
Print Article
Next Story
More Stories