జూన్ 9 నుంచి కేరళలో దైవ దర్శనాలు

- కేరళలోనూ జూన్ 9 నుంచి ఆలయాలు, ప్రార్థనా మందిరాలు, రెస్టారెంట్లు తిరిగి ప్రారంభిస్తున్నట్లు కేరళ సీఎం పినరయి విజయన్ తెలిపారు.

- కేంద్ర మార్గదర్శకాలను ఖచ్చితంగా అమలు చేస్తామని వెల్లడించారు.

- శబరిమలలో ఒకసారి 50 మందికి మాత్రమే అనుమతి ఇస్తామని సీఎం స్పష్టం చేశారు.

- వర్చువల్ క్యూ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ద్వారా రద్దీని నియంత్రిస్తామని తెలిపారు సీఎం పినరయి విజయన్.



 


Show Full Article
Print Article
Next Story
More Stories