తెలంగాణాలో కరోనా పంజా.. కోతగా 879 కేసులు

- రాష్ట్రంలో నేడు అత్యధికంగా 879 కేసులు నమోదయ్యాయి.

- ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలో 652 కేసులు నమోదు చేసుకున్నాయి.

- ఇవ్వాళ 3 మరణాలు సంభవించాయి.

- రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో పోరాడి 220 మంది మరణించారు.

- తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 9553 కి చేరింది.

- ఇప్పటి వరకు కరోనాతో పోరాడి 4224 మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. ప్రస్తుతం రాష్ట్రంలో 5109 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. 

Show Full Article
Print Article
Next Story
More Stories