ఉంఫాన్ తుపానుతొ పశ్చిమ బెంగాల్ లో 86 మంది మృతి!

ఒక పక్క కరోనా కేసులతో దేశం వణుకుతున్న వేళా మరోపక్క ఉంఫాన్ తుఫాన్ విరుచుకుపడింది.

ఈ తుఫాన్ తాకిడికి పశ్చిమబెంగాల్‌లో 86 మంది మరణించారు, వేలాది మంది నిరాశ్రయులయ్యారు.

తుఫాను కారణంగా పశ్చిమ బెంగాల్ లో విద్యుత్, నీటి సరఫరా సమస్య తీవ్రం అయింది.                                 - పూర్తి వివరాలు 


Show Full Article
Print Article
Next Story
More Stories