ప్రముఖ కవి, రచయిత కలువకొలను సదానంద(81) మృతి

చిత్తూరు

- ప్రముఖ కవి, రచయిత కలువకొలను సదానంద(81) మృతి

- చిత్తూరు జిల్లా పాకాల లో కన్నుమూసిన సదానంద (సహజ మరణం)

- బాలసాహిత్యం లో విశేష కృషి చేసిన కలువకొలను సదానంద

- కేంద్రసాహిత్య అకాడమీ అందించే బాలసాహిత్య పురస్కార్ ను తన 'అడవితల్లి' నవలకి గానూ కైవసం చేసుకున్న సదానంద

- ఈ అవార్డు అందుకున్న తొలి తెలుగు సాహిత్యకారుడు సదానంద

- 1939 ఫిబ్రవరి 22న చిత్తూరు జిల్లా పాకాల లో జన్మించిన కలువకొలను సదానంద

- 36ఏళ్ళ పాటు ఉపాధ్యాయుడిగా పని చేసి 19 97 లో పదవీ విరమణ

- బాలల కోసం 200కి పైగా కథలు, 100కి పైగా గేయాలు, 8కథా సంపుటాలు, 2నవలలు రచించిన సదానంద

Show Full Article
Print Article
Next Story
More Stories