మరో 8 పాఠశాలలకు అవకాశం ఇవ్వండి: ఎమ్మెల్యే

అనకాపల్లి: జీవీఎంసీ జోనల్ కార్యాలయం వద్ద నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో భాగంగా అనకాపల్లి పట్టణ పరిధిలోని 26 ప్రాథమిక పాఠశాలల్లో… ప్రస్తుతం 8 స్కూళ్లలో నాడు నేడు కార్యక్రమం జరుగుతుందని… మరో ఎనిమిది పాఠశాలలకు ఈ కార్యక్రమం వర్తింపచేయాలని ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ మంత్రి బొత్సను కోరారు. అనకాపల్లి పట్టణ ప్రజలకు తాగునీటి ఇబ్బందులు రాకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ జోనల్ కమిషనర్ శ్రీరామ మూర్తి, వైకాపా నాయకులు మందపాటి జానకి రామరాజు, పలకా రవి, జాజుల రమేష్ తదితరులు పాల్గొన్నారు.



 

 

Show Full Article
Print Article
Next Story
More Stories