హైదరాబాద్ బస్ భవన్ లో 74 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు..

HMTV
By HMTV
Published on: 2020-08-15 07:39:02

వేడుకల్లో పాల్గోని జాతీయ జెండా ఆవిష్కరించిన ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ...

పాల్గొన్న ఆర్టీసీ ఉన్నతాధికారులు- తదితరులు...

ఈ సందర్భంగా ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ మాట్లాడుతూ అన్ని సేవల్లో రవాణా రంగం కీలకమని విద్యార్థులు ఉపాధ్యాయులు, కార్మికులకు మెరుగైన సేవలు అందించడమే పరమావధిగా ఆర్టీసీ ముందుకు వెళ్తుందన్నారు...

సీఎం కేసీఆర్, రవాణా శాఖ మంత్రి పువ్వడా అజయ నేతృత్వంలో ఆర్టీసీ లో ఆదాయాన్ని రబట్టడానికి కార్గో ,పార్శిల్ సర్వీసులతో పాటు ,రిటైల్ అమ్మకాల్లో పెట్రోల్ బంకులు ప్రారంభించాన్నారు...

రాఖిల పండగ సందర్భంగా పార్శిల్ సేవలు ప్రజలకు మరింత చేరువయ్యాయన్నారు...

జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు, రివార్డులు ఆర్టీసీ సొంతమని నూతన ఆదాయ మార్గాల్లో సేవల్లో ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు...

HMTV

HMTV

Next Story